జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాల రోజుల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడాడు..నిన్న రాజ్యసభలో ఏపి ప్రత్యేక హోదా ఫై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి మాట్లాడిన మాటలు ఏపి ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని ఓ ప్రెస్ నోట్ ద్వారా స్పందించాడు..ఆ ప్రెస్ నోట్ మీరే చూడండి..