మరోసారి మీడియా ముందుకు రానున్న పవన్ కళ్యాన్

pawan-kapugarjana
తుని” సంఘటన శాంతి భద్రతల సమస్య గా మారటం పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన. కేరళలో షూటింగ్ ఆపి హైదరాబాద్ కు పయనం. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న జనసేన చీఫ్.