ఢిల్లీ వెళ్లేందుకు జగన్ కు అనుమతి!

Jaganవైకాపా అధినేతకు కష్టాలు తీరినట్లే కనిపిస్తున్నాయి. తాజాగా, సీబీఐ కోర్టు జగన్ హైదరాబాద్ ను విడిచి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. కానీ, బయటికి వెళ్లే ముందు రెందురోజుల ముందు న్యాయస్థానానికి తెలియజేయాల్సివుంటుంది. ఈ మేరకు జగన్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టుబెయిల్ షరతులను సడలించింది. దాంతో, ఢిల్లీతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ జగన్ వెళ్లేందుకు అంగీకరించింది. ఇక జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే వీలు కలిగింది.