టీడీపీ గూటికి కేంద్ర మాజీ మంత్రి

Sai-Pratapఇప్పటికే టీడీపీ గూటికి వైసిపీ నేతలను క్యూ కడుతుండగా , మరో కేంద్ర మాజీ మంత్రి టీడీపీ తీర్దం తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, ఇవాళ ఉదయం తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సాయిప్రతాప్ యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.