వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ భేటీ అయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఇండియా సిమెంట్స్ ఛార్జీషీట్ పై సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి హైదరాబాద్ వచ్చిన శ్రీనివాసన్ మీడియా కట్టబడకుండా జగన్ తో సమావేశమయినట్లు తెలుస్తోంది.