సీని నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పనునట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో కీలక సబ్యురాలుగా ఉన్న జయసుద, తెలుగు దేశం పార్టీ తీర్దం పుచ్చుకోబోతుందని సమాచారం.. ఈ రోజు సాయింత్రం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జయసుధ పసుపు కండువా కప్పుకోనున్నారని సమాచారం.