తెలంగాణ వార్తలు

లిక్కర్ స్కాం పై 58 పేజీల రిమాండ్‌ రిపోర్టు.. రిపోర్ట్ లో ఏముంది?

మనీశ్‌ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయనతో పాటు రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 58 పేజీల రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని...

తెలంగాణలో ఒంటిపూట బడులు షెడ్యూల్‌ రిలీజ్‌

తెలంగాణలోని విద్యాశాఖ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మార్చి 15వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది విద్యాశాఖ. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది....

TSRTC : ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్.. కొత్తగా టీ 6, ఎఫ్ 24 టికెట్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్‌లను TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం 'టి-6' ను.. వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్‌-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన...

సిబిఐ విచారణకు ఆ రోజు హాజరుకానున్న కవిత

తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు....

ఒకే ముహూర్తానికి ఇద్దరితో పెళ్లి.. వైరల్ అవుతున్న శుభలేఖ !

వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. పెళ్లితో రెండు మనసులు ఒక్కటై.. జీవితాంతం ఒకరి కోసం ఒకరు జీవించాల్సిన బంధం. అయితే రెండు మనసులు ముడిపడటం చూసి ఉంటాం. కానీ ఇక్కడ మూడు...

మహిళా రిజర్వేషన్ బిల్లు మా హక్కు – ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బిజెపి...

“ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరణ

“పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు” ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే ప్రేమతో మహిళా లోకం “అంతర్జాతీయ...

ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చివరికి విషాదాంతమైంది. అయితే ఈ కేసులో నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి....

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేపటి నుంచి 144 సెక్షన్ అమలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా బల ప్రదర్శనకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి శ్రీ జె. సురేందర్...

పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్ధమవుతోంది. దానిలో భాగంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’లో భాగంగా నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు...

Latest News