తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌ మహాధర్నా…

స్దానిక సమస్యలను అజెండాగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్‌ జిల్లా స్ధాయిలో ఉధ్యమాలను ప్రారంభించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లాలో ఆందోళనను తీవ్రతరం చేసిన కాంగ్రెస్ నేతలు...

గ్రామజ్యోతి మార్గదర్శకాలు

గ్రామాలకు ఆర్ధిక పురిపుష్టి కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8685 గ్రామపంచాయితీలున్నాయి. ఈ గ్రామపంచాయితీల్లో సుమారు...

పంచాయితీ పారిశుద్య సమ్మె వాయిదా..

పంచాయితీ పారిశుద్య కార్మీకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీందర్ నాయక్ తో పాటు పారిశుద్య కార్మీక...

కాంగ్రేస్ దూకుడు

అధికార పార్టీ కార్య‌క్ర‌మాల‌పై కాంగ్రెస్ నేత‌లు నిప్పులు చెరిగారు . రోజూ ఏదో ఒక నిర‌స‌న కార్య‌క్ర‌మంలో జ‌నాల్లోకి వెలుతున్న హ‌స్తం నేత‌లు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ...

Latest News