మార్కెట్ యార్డుల్లో టియస్ సర్కార్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
అన్నదాతలను దళారుల నుంచి రక్షించేందుకు రెడీ అయింది మార్కెటింగ్ శాఖ. రైతు పండించిన పంటకు సరైన ధర కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది ప్రభుత్వం. నిల్వ చేసిన పంటకు రైతు బంధు పథకం...
తెలంగాణ ప్రబుత్వ ఉద్యోగులకు శుబవార్త
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.14 శాతం డిఎను పెంచాలని నిర్ణయం తీసుకొంది కేసీఆర్ సర్కారు.ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజనాపై ప్రతి ఏటా సుమారు 300 కోట్ల అదనపు భారం పడనుంది.ప్రస్తుతం 8.908శాతం...
14 కొత్త జిల్లాలకు శ్రీకారం..
మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు టిఆర్ ఎస్ సర్కార్ సన్నద్దమౌతోంది. తెలంగాణా ఉద్యమ సమయం నుండి తెలంగాణాలో పలు జిల్లాల ఏర్పాటుకు ఉద్యమ నాయకునిగానే కేసీఆర్ హామీలు ఇస్తూ వచ్చారు. ఎన్నికల...
2017 తుమ్మడిహెట్టి ప్రాజెక్టును పూర్తి – కెసిఆర్
ఆదిలాబాద్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్ తూర్పు జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే...
టీ హబ్ వాయిదా…
తెలంగాణ సర్కారు ప్రారంభించాలనుకున్న టీ హబ్ వాయిదా పడింది. సెప్టెంబర్ ఏడో తేదీన టీ హబ్ను రతన్ టాటా చేతుల మీదగా ప్రారంభం కావాల్సివుంది. మొదటి దశలో గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీలో...
ఆంద్ర అమ్మాయి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా…
ప్రధాని ఎంంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కు ఎంతో అద్బుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని...
కాంగ్రెస్ లో ఏముందని జగ్గారెడ్డి వస్తున్నాడు..?
తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అణిచివేతకు దిగుతోందని సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని..... సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో...
తెలంగాణ మంత్రిమండలి సమావేశం
చాలా రోజుల తరువాత తెలంగాణ కేబినెట భేటి కాబోతోంది. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. జులై 10న కేబినెట్ భేటి జరగాల్సివుంది. కానీ...
బషీర్ బాగ్ లో కాంగ్రెస్ నివాళి
బషీర్ బాగ్ విధ్యుత్ ఉధ్యమ కాల్పులు జరిగి 14 యేళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. బషీర్ బాగ్ లో ని విద్యుత్ అమర వీరుల...
వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టుల భర్తీకి సర్కారు రెడీ
శ్రావణ మాసంలో నామినెటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పిన కేసీఆర్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల భర్తీపై దృష్టిపెట్టారు. అందులో మార్కెట్ కమిటీల్లో పదవులను...