పయ్యావుల పిటిషన్ పై విచారణ వాయిదా

payyavula-keshavరాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరుతూ.. తెదేపా సీనియర్ నేత పయ్యవుల కేశవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. అయితే, పయ్యావుల రాష్ట్ర విభజనను ఆపలంటూ.. సుప్రీంలో వేసిన పిటిషన్ పై తెదేపా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం.