పనితీరే ప్రామాణికం

Ganta-Srinivasa-Rao
టీచ‌ర్ల బ‌దిలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు ఏపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ప‌నిచెసే ఉపాధ్యాయుల‌కు పెద్ద పీట వేస్తామన్న గంటా బదిలీల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిగణలోకి తీసుకుంటామన్నారు…ఏపీలోని అన్ని పాఠ‌శాల‌లో టాయ్ లెట్స్ ఎర్పాట్ల‌పై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, పీవో, డీపీవోల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి..అధికారులు చెబుతున్న దానికి క్షేత్ర‌స్థాయిలో ఉన్నదానికి అనేక తెల‌డాలున్నాయని అధికారుపై అస‌హ‌నం వ్య‌క్తం చెశారు ..మ‌రుగుదోడ్ల నిర్మాణాలు పూర్తి కాగానే పాఠ‌శాల త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌ని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.