ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు తాజాగా సరికొత్త కార్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కుటుంబం చేతుల మీదుగా ఈ ఎంయూ–ఎక్స్ ఎస్యూవీ ని విడుదల చేసారు.
ఈ కార్ ప్రత్యేకతల విషయానికి వస్తే..
* ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
* ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
* 3.0 లీటర్ ఇసుజు 4జేజే1 డీజిల్ ఇంజిన్
* 230 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 7 సీట్లు
* 18 అంగుళాల మల్టీ స్పోక్ ట్విస్ట్ డిజైన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ జోడించారు.