ఈ మధ్య మొబైల్ ఉత్పత్తులలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంది చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో . అదిరిపోయే ఆఫర్స్ తో అతి తక్కువ రేటు తో మార్కెట్ లో తన హావ కొనసాగిస్తుండడం తో వినియోగదారులు ఎక్కువగా ఒప్పో నుండి వచ్చే మోడల్స్ ఫై మక్కువ చూపిస్తున్నారు..
ఈ నేపథ్యం లో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను లాంచ్ చేయబోతుంది. ఒప్పో ఎ౫౭ పేరిట ఈ ఫోన్ ను ఫిబ్రవరి 3 న మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. దీని ధరను రూ. 14,990 గా నిర్ణయించారు. ఇప్పటికే ఒప్పో ఎఫ్1ఎస్, ఎఫ్1 ప్లస్, ఎ37 ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు కొత్తగా ‘అన్స్టాపబుల్ సెల్ఫీస్’ టాగ్తో ఒప్పో ఎ57 ఫోన్ను సంస్థ తీసుకొచ్చింది
ఇక దీని ఫీచర్స్ :
* 5.2 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ల్పేను
* 1.4 గిగాహెడ్జెస్ ఆక్టాకోర్
* స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్
* 3జీబీ ర్యామ్
* 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* మైక్రో ఎస్డీతో 128జీబీ వరకు పెంచుకోవచ్చు
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
*16ఎంపీ ఫ్రెంట్ కెమెరా
* 13ఎంపీ బ్యాక్ కెమెరా
*2,900ఎంఏహెచ్ బ్యాటరీ .