ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా ఎ7ఎక్స్ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. అతి త్వరలో ఈ ఫోన్ భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఫోన్ రూ.20వేల ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.
ఇక దీని ఫీచర్లు చూస్తే..
* 6.3 ఇంచ్ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.