ఈ మద్య ఎక్కడ చూసిన, ఎక్కడ విన్న స్మార్ట్ ఫోన్ గురించే చర్చ..యువత కూడా ఎక్కువడా స్మార్ట్ ఫోన్స్ కు అలవాటు పడ్డారు..ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ విభాగం లో ముందున్న సంస్థ…సామ్సంగ్. ఇప్పటికే స్మార్ట్ఫోన్ అమ్మకాలలో ఎక్కువగా సామ్సంగ్ అమ్మకాలు జరిగినట్లు పరిశోధనలలో తేలింది.. తాజాగా సామ్సంగ్ నుండి మరో హైస్పీడ్ ఫోన్ రాబోతుంది.. సామ్సంగ్ ఆర్మ్ వీ7 ఆర్టికటెక్షర్తో కూడిన శక్తివంతమైన ఎక్సినోస్ కస్టమ్ సీపీయూను అభివృద్థి చేస్తున్నట్లు తెలుస్తుంది..గెలాక్సీ ఎస్7 క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్తో కూడిన 5.2 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీని కలర్ వచ్చేసి గెలాక్సీ గోల్డ్ ఇంకా బ్లాక్ లలో ఉండబోతుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్ ఉంటుంది..ఈ గెలాక్సీ ఎస్7ను 2016 మార్చి, లేదా ఏప్రిల్లో విడుదల చేయబోతున్నారు.