శాంసంగ్ తన కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ గెలాక్సీ ట్యాబ్ ఎ 2018 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.29,990 ధరకు ఈ ట్యాబ్లెట్ పీసీ వినియోగదారులకు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్ సైట్లలో లభిస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 2018 ఫీచర్లు…
10.5 ఇంచ్ డిస్ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,
400 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
డాల్బీ అట్మోస్, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి,
7300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్