అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్
హైదరాబాద్లో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గీతను అరెస్ట్ చేసిన సీబీఐ విచారణ నిమిత్తం ఆమెను బెంగుళూరుకు తరలించింది. దీనికి కారణం ఆమె పంజాబ్ నేషనల్...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
తిరుమల శ్రీవారిని ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం...
కేఏ పాల్ పార్టీ గుర్తు రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది....
చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు – మంత్రి జోగి రమేష్
టీడీపీ నేతలు, కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. కార్యకర్తలను మాత్రం...
తిరుమల : అక్టోబరు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగస్టు 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అక్టోబరు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను...
విద్యుత్శాఖకు పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో విద్యుత్శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా...
కేంద్ర జలశక్తి మంత్రితో అంబటి రాంబాబు భేటీ !
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ను ఏపీ నీటిపారుదల...
పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్
పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి...
నూతన వధూవరులకు గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి
శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు/వారి తల్లిదండ్రులు పెళ్లి పత్రికను పోస్టు ద్వారా పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తారు.పూర్తి చిరునామాతో ఈ కింద ఉన్న చిరునామాకి...
విశాఖ తీరంలో అట్టహాసంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు
కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తూర్పు నావికాదళం కళాకారుల బ్యాండ్ ఆకట్టుకుంది. విశాఖ నగర ప్రజల కోసం పిఠాపురం కాలనీలోని...




















