ఆంద్రప్రదేశ్ వార్తలు

సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ … సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వేస్ విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11-17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి...

ప్రశాంతంగా ‘గ్రూప్-1’ ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది....

ఏపీ BRS అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్

భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో...

ఏపీపీఎస్సీ : గ్రూప్‌–1 పరీక్ష తేదీ ఇదే, హాల్ టిక్కెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లోని గ్రూప్‌–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌­ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్ష...

చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్

చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారరని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరులో చంద్రబాబు పాల్గొన్న రోడ్ షోను ఉద్దేశపూర్వకంగా ఇరుకు రోడ్డులో నిర్వహించి అమాయకుల ప్రాణాలు...

ఏపీ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే !

ఏపీ ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది....

ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ – తానేటి వనిత

కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపింది ఏపీ హోంమంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ... 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు...

సీఎం జగన్ కి జనసేనాని బహిరంగలేఖ

ఏపీలో పెన్షన్ దారుల సంఖ్యను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో తెలపాలంటూ దాదాపుగా 4 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై జనసేనాని...

ప్రధాని మోడీ, జగన్ భేటీ లో చర్చకు వచ్చిన అంశాలు ఇవే …

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న...

రేపు ఢిల్లీ కి సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. బుధవారం ...

Latest News