ఆంద్రప్రదేశ్ వార్తలు

ఏపీలో కాపు రేజర్వేషన్లకు కేంద్రం ఓకే !

ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి ప్రశ్నించారు.. జీవీఎల్ అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర సామాజిక...

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యునిగా దాసరి కిరణ్ కుమార్ ప్ర‌మాణస్వీకారం

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు వీరి చేత ప్రమాణ...

సత్తెనపల్లి సభకి బయలుదేరిన పవన్ కళ్యాణ్

జనసేన ఈ రోజు నిర్వహించే కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఏటుకూరు, నల్లపాడు కూడళ్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం...

జనసేనలో చేరిన వైసీపీ కార్యకర్తలు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేనలో...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాళ్ళకి కూడా సెమిస్టర్ విద్య అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటి...

APSRTC : సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపిఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని, ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు...

Srisailam : 400 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టు

తెలంగాణలోని ఈగలపెంట నుంచి శ్రీశైలం మధ్య రూ.400 కోట్ల అంచనాతో రోప్‌వే ప్రాజెక్టు ఏర్పాటుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పచ్చజెండా ఊపింది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టు కింద కేంద్రం దేశ వ్యాప్తంగా...

Vijayawada Alert : అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలను ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి

భవానీ దీక్షల సందర్భంగా విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు నగర CP కాంతిరాణా టాటా వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఆంక్షలు అమల్లో...

Chandrababu Naidu : ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం

వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయం సీఎంకు అర్థమైందని ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోందని విమర్శించారు....

ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్‌గా కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉత్తరువులు జారీ !

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. జవహర్‌ రెడ్డిని సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ ఈ నెల 30న పదవీ...

Latest News