జ‌గ‌న్‌పై ప‌వ‌న్ టీం ఫీలింగ్‌..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది..ఎవరికీ వారే తమ గెలుపు ధీమా గా ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ ఫై జనసేన పార్టీ నేతలు , కార్య కర్తల్లో అనేక రకాల ఫీలింగ్ లు బయటకొస్తున్నాయి. వైసీపీ , బీజీపీ రెండు ఒకటే అని..తమ స్వార్థం కోసం చూస్తున్నాయని..కొంతమంది జనసేన కార్య కర్తల్లో ఫీలింగ్.

అలాగే వారిద్దరూ ఒకటయ్యారు కాబట్టి పవన్ ను గెలుస్తాడో లేదో అని మరికొంతమంది ఫీలింగ్..అలాగే తాజాగా జనసేన నుండి ఎంపీ టికెట్ దక్కించుకున్న గేదల శ్రీనివాస్..ఆ తర్వాత జనసేన పార్టీ కి బై బై చెప్పి వైసీపీ లో చేరడం వెనుక తెరాస అస్తం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఈ ఫీలింగ్ లపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.