భారతరత్నాలు!!

sachin’భారతరత్న’ ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది. క్రీడారంగంలో సచిన్ టెండూల్కర్ కు, రసాయశాస్త్రంలో సీఎన్ ఆర్ రావులకు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ’భారతరత్న పురస్కారాన్ని’ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ఆంటోని, ఆజాద్.. పాల్గొన్నారు.