లైవ్ స్కోర్ : పాక్ 157 (48.5 ఓవర్లు)
భారత్,పాక్ల మధ్య ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 167 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలింగ్కు భారత్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ ధోనీ(36) మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. భారత్ బ్యాట్స్మెన్లలో అతనొక్కడే అత్యధిక పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో సయిద్ అజ్మల్ ఐదు వికెట్లు తీశాడు