సూరి హత్య కేసు దర్యాప్తు పూర్తి

maddela cheru suriమద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) 2011 జనవరి 3న హైదరాబాదులోని యూసుఫ్ గూడ సమీపంలో ఆయన అనుచరుడు భానుప్రకాశ్ రెడ్డి చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ హత్య కేసు విచారణ పూర్తయిందని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ తెలిపారు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోందని తెలిపారు. హత్యకు గురైన మద్దెలచెరువు సూరి రాయలసీమకు చెందిన టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో నిందితుడు.