‘దేశానికి పట్టిన దరిద్రం వదిలింది బాబ్జి’
కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్లను కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో ఈ యాప్ను...
శ్రీనివాసన్ తండ్రి లాంటి వారు : రైనా
ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన తాను ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాననే విషయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా అన్నాడు. ఇది తన వ్యక్తిగత అంశమని చెప్పాడు....
వ్యాక్సిన్ విషయంలో అమెరికా ఎక్ నిరంజన్
ప్రపంచమంతా కరోనా మహమ్మారి మెడలు వంచే టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకునేందుకు ఏర్పడ్డ...
రైనాకి సీఎం హామీ
ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువుల ఇంట్లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. పంజాబ్లోని పఠాన్కోట్లో జరిగిన ఈ ఘటనతో రైనా కుటుంబంలో విషాదం...
డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర
ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి...
లోన్ మారటోరియం మరో రెండేళ్లు పొడిగింపు
లోన్ మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎదుట హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. అన్ని లోన్లకు...
చెన్నై సూపర్ కింగ్స్కు రిలీఫ్
చెన్నై సూపర్ కింగ్స్కు ఊరట. గతవారం కరోనా బారిన పడిన ఆటగాళ్లు మినహా మిగతావారు సాధన చేసేందుకు అనుమతి లభించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి నెగెటివ్ వచ్చింది. ఆ 13 మందికి...
ఆరు వారాల్లో కరోనా వ్యాక్సిన్
కరోనాను ఎదుర్కొనే వ్యాక్సిన్ను ఆరు వారాల్లో సిద్ధంచేసి, పరీక్షించగల స్థాయికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం/ ఇంపీరియల్ కళాశాల శాస్త్రవేత్తలు చేరుకున్నారని యూకేలోని ఒక పత్రిక కథనం వెల్లడించింది.దీనిని సాధించడానికి వారు అత్యంత చేరువగా ఉన్నారని...
చెస్ ఒలింపియాడ్లో భారత్ చరిత్ర
ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ చరిత్ర సృష్టించింది. రష్యాతో కలిసి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది. 93...
తెలంగాణలో క్వారంటైన్ సడలింపులు
వందేభారత్ లేదా ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ విమానాల ద్వారా భారతదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇకపై హైదరాబాద్కు వస్తున్న వ్యాధి లక్షణాలు లేని ప్రయాణికులు రాష్ట్ర...



















