మహారాష్ట్రలో లాక్డౌన్ @జూన్ 30
దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిన మహారాష్ట్రలో లాక్డౌన్ జూన్ 30 వరకూ పొడిగించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి...
తెలంగాణలో జూన్ 7వరకు లాక్ డౌన్
తెలంగాణలో కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు జూన్ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9...
కొత్తగా కరోనా హాట్ స్పాట్స్
గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోపోతే అవి వైరస్కు కేంద్రస్థానాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది....
ఏపీలో మళ్ళీ పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,841కి చేరింది. మొత్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 59కాగా, డిశ్చార్జి...
వెబ్సైట్లో టీటీడీ ఆస్తులు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశమైంది ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో పాటు ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, భార్గవి, బోర్డు సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...
టీటీడీ ఆస్తుల విచారణ వాయిదా
టీటీడీ ఆస్తుల అమ్మకం వ్యవహారం హైకోర్టు ముంగిట చేరింది. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. టీటీడీ ఆస్తులను...
ఎల్జీ పాలిమర్స్ విచారణ వాయిదా
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పరిశ్రమలో ఉత్పత్తుల ప్రారంభానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని...
టీ20 వరల్డ్ కప్ ను వాయిదా ?
ఊహించినట్టే,, ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ టోర్నీ వాయిదాపడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ... ఇది నిజమేనని ఐసీసీ వర్గాలు చెపుతున్నాయి.రేపు...
లక్షన్నరకి దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 6387 కేసులు, 170మరణాలు సంభవించాయి.దీంతో...
మటన్ వ్యాపారి ఇంట్లో 14 మందికి కరోనా
హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు వెలుగులోకి రాగా..తాజాగా ఓ మటన్ వ్యాపారి ఇంట్లో ఏకంగా 14 మందికి రావడం సంచలనం గా మారింది.పహాడీషరీఫ్లో నివాసం...


















