మద్యం షాపుల దగ్గర అమ్మాయిలు…ఎక్కడంటే
లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం...
ఏపీలో పెరుగుతున్న కేసులు.. కంట్రోల్ తప్పిన జనాలు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. దీంతో...
కసి.. ఆర్థిక వ్యవస్థపై మందుబాబుల కసి
లాక్డౌన్ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం...
అమెజాన్.. ఫ్లిప్కార్ట్ లు మొదలుపెట్టాయి ..
లాక్ డౌన్ కారణంగా గత 45 రోజులుగా అమ్మకాలను నిలిపివేసిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈరోజు నుండి మళ్లీ అమ్మకాలను మొదలు పెట్టాయి. కేంద్రం ప్రకటించిన గ్రీన్ , ఆరెంజ్ ప్రాంతాలలో డెలివరీ చేయనున్నాయి....
తెలంగాణలో పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆదివారం మరో 21 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల...
కేరళలో జీరో కేసులు
కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కకేసూ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు రాష్ట్రంలో ప్రస్తుతం 95 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మరో 401...
చైనాలో మళ్ళీ కరోనా కేసులు
కరోనా పుట్టినిల్లు చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని అన్నారు....
ఏపీ మందు బాబులకు బాడ్ న్యూస్
లాక్డౌన్ వల్ల మూసివేతకు గురైన మద్యం దుకాణాలను ఏపీ సర్కార్ తెరుస్తుంది. ఈ సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరోసారి పాతిక శాతం ధరలను పెంచింది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి.. షాపుల వద్ద...
వైద్యుల పై పూల వర్షం.. జయహో డాక్టర్స్
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్,...
మార్కెట్ లోకి లిక్కర్ మాస్క్
కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని..మాస్క్ లేకుండా బయటకు వస్తే భారీ ఫైన్ కట్టాలని చెపుతుండడం ..కరోనా భారిన పడకుండా మాస్క్ తప్పనిసరి అని చాలామంది మాస్క్...


















