ఇతర వార్తలు

Other-News

ఢిల్లీ లో ‘ప్లాస్మా థెరపీ’ సక్సెస్

గులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో...

వాట్సప్ లో షాపింగ్ .. జియో మరో అడుగు

ఫేస్‌బుక్‌తో జట్టుకట్టిన రిలయన్స్‌ రిటైల్‌.. వాట్సాప్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్‌ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబయి పరిసరాల్లోని నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ ప్రాంతాల్లోనే ఈ సేవలు లభ్యమవుతున్నాయి....

డబ్బులను శానిటైజ్‌ చేస్తున్న వ్యాపారి..

కరోనా దెబ్బకు డబ్బులను సైతం శానిటైజ్‌ చేయాల్సి వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ...

1097 కి చేరిన ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు...

కిమ్ బ్రెయిన్ డెడ్ అయ్యిందా ?

ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మ‌ర‌ణించాడ‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా కిమ్ ఆరోగ్యం గురించిన వ‌దంతుల గురించి తెలిసిన సంగ‌తే. కిమ్ కు హార్ట్...

కరోనా పనిపట్టే వ్యాక్సిన్ రాబోతుంది..

కరోనా ఈ పేరు చెపితే చాలు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనా నుండి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాల ప్రజలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ఈ వైరస్ తాకిడికి...

మ‌హారాష్ట్ర‌లో లాక్ డౌన్ పొడిగుంపు !

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. దేశంలో అత్య‌ధికంగా ఈ రాష్రంలోనే కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా ముంబై, పుణెల్లో కరోనా కేసుల ఉధృతి బాగా ఉంది మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ ఉదృతి...

క్రికెట్ తర్వాత .. ముందు కరోనా తగ్గాలి !

కరోనా వైరస్‌ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్‌ కన్నా ముందు విద్యా సంస్థలు తెరచుకోవాలని టీమ్‌ఇండియా లెజెండరీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ పునరుద్ధరణ గురించి కాకుండా...

పుట్టిన బిడ్డను చూడకుండానే కరోనా తో మరణించిన తల్లి ..

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. చిన్న , పెద్ద, ధనిక , పేద ఇలా అన్ని వర్గాల వారు అన్ని జాతుల వారిని సమానంగా చూస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా...

లాక్ డౌన్ ఎఫెక్ట్ : కోతులకు విషం పెట్టి చంపిన కిరాతకులు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గత నెల రోజులుగా ఎలాంటి పనిలేకపోవడం తో...

Latest News