కర్నూలు లో చిన్నారికి కరోనా
కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ కుటుంబానికి సంబంధించిన బంధువు ఒకరు దిల్లీ మర్కజ్...
ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగ దశలోనే
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 29,974 కేసులు నమోదైనట్టు కేంద్ర...
చైనా కిట్లు.. ఇంక వెనక్కే
కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లను రెండ్రోజుల పాటు ఉపయోగించవద్దని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆదేశించిన సంగతి...
వణికిస్తున్న మహారాష్ట్ర
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 48మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 27,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా...
కొనసాగింపు వైపే మొగ్గు
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు...
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఆర్బీఐ అండ
ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల...
వుహాన్ లో సున్నా కేసులు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పుట్టినిల్లు వుహాన్ నగరంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరూ కోలుకున్నారని, అందరినీ...
ఢిల్లీ లో ‘ప్లాస్మా థెరపీ’ సక్సెస్
గులకు ప్లాస్మా థెరపీని వాడాలని కేరళ వైద్య నిపుణులు పంపిన ప్రతిపాదనకు ఇటీవల భారత వైద్య పరిశోధనా మండలి ఆమోదం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో...
వాట్సప్ లో షాపింగ్ .. జియో మరో అడుగు
ఫేస్బుక్తో జట్టుకట్టిన రిలయన్స్ రిటైల్.. వాట్సాప్లో పైలట్ ప్రాజెక్ట్గా జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబయి పరిసరాల్లోని నవీ ముంబయి, ఠానే, కల్యాణ్ ప్రాంతాల్లోనే ఈ సేవలు లభ్యమవుతున్నాయి....
డబ్బులను శానిటైజ్ చేస్తున్న వ్యాపారి..
కరోనా దెబ్బకు డబ్బులను సైతం శానిటైజ్ చేయాల్సి వస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ...





















