ఇతర వార్తలు

Other-News

మోడీ ఆన్ ఫాలో .. వైట్ హౌస్ క్లారిటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల...

ఏపీలో కరోనా హైరానా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 71 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,403కి చేరింది.రాష్ట్రంలో...

మటన్ ధర పెంచితే కఠిన చర్యలు – తెలంగాణ సర్కార్

లాక్ డౌన్ కారణంగా అన్నిటి ఫై ధరలు విపరీతంగా పెంచారు. ఓ పక్క ప్రభుత్వం ధరలు పెంచకూడదని..పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ..రవాణా సదుపాయం లేకపోవడంతో అన్నిటికి ధరలు పెరిగాయి. ఇదే...

తెలంగాణలో కరోనా లేని జిల్లాలు…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడిలోకి వచ్చింది. మొదట్లో కాస్త హడావిడి చేసినప్పటికీ కేసీఆర్ ముందుగానే కట్టడి చర్యలు చేయడం తో కరోనా తన ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనల తర్వాత...

కుక్కలకు కూడా కరోనా టెస్టులు..ఎక్కడంటే

మనుషులకే కాదు కుక్కలకు కూడా కరోనా టెస్టులు చేయాలనీ కోరుతున్నారు స్థానికులు..ఈ ఘటన ఎక్కడంటే జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19...

నరసరావు పేటలో కరోనా కల్లోలం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. ఈరోజు కొత్తగా 26...

హైకోర్టుకు వేసవి సెలవులు రద్దు

తెలంగాణ రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. లాక్‌డౌన్‌ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు...

ఏపీలో ఇప్పట్లో కరోనా కేసులు తగ్గేలా లేదు..ఈరోజు ఎన్ని నమోదు అయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 73 కేసులు నమోదు కావడం తో ఈ...

ఏపీ వైద్య మంత్రి అటెండర్‌కు పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో .. రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం కలకలం సృష్టిస్తూండగానే.. ఇప్పుడు… సచివాలయానికి వైరస్ సోకింది. వైద్య ఆరోగ్య మంత్రి పేషీలో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా...

వెయ్యికే కరోనా వ్యాక్సిన్..

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, జర్మనీ, బ్రిటన్, చైనా సహా పెద్ద దేశాలన్నీ క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టే పనిలో...

Latest News