ఇతర వార్తలు

Other-News

ఆశలు రేపుతున్న రికవరీ రేటు

భారత్‌లో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 8324 మంది కోలుకోగా.. రికవరీ రేటు 25.19శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి...

తెలంగాణలో మళ్ళీ కేసులు

తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 22 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది....

లాక్‌డౌన్‌ పొడిగిస్తే.. ఆ చావులు ఎక్కువ

ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ స్థితిని ఇంకా పొడిగించడం ఎంతమాత్రం మంచిదికాదని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే ఆకలి మరణాలు కొవిడ్‌-19ను మించిపోతాయన్నారు. పనిచేయగలిగే అవకాశం ఉన్న...

కరోనా మృతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలట..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా చాలామంది మరణించినా సంగతి తెలిసిందే. ఈ మరణాలతో ఆయా కుటుంబాల్లో ఆర్ధికంగా వెనుకపడ్డారు. ఈ తరుణంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని...

ఆ లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చింది..

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు...

సామాజిక దూరాన్ని కోతులు ఎంత చక్కగా పాటిస్తున్నాయో..

కరోనా వైరస్ కారణంగా ప్రజలనంత సామాజిక దూరం పాటించాలని..రోడ్ల పైకి రాకూడదని..మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని అంత చెపుతుంటే చాలామంది ఇవేమి పాటించడం లేదు. కానీ కోతులు మాత్రం లాక్ డౌన్ ను...

మద్యం అనుకుని రసాయనం తాగిన యువకులు

గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో...

మోడీ ఆన్ ఫాలో .. వైట్ హౌస్ క్లారిటీ

భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌజ్‌ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భారతీయుల...

ఏపీలో కరోనా హైరానా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. 71 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,403కి చేరింది.రాష్ట్రంలో...

మటన్ ధర పెంచితే కఠిన చర్యలు – తెలంగాణ సర్కార్

లాక్ డౌన్ కారణంగా అన్నిటి ఫై ధరలు విపరీతంగా పెంచారు. ఓ పక్క ప్రభుత్వం ధరలు పెంచకూడదని..పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నప్పటికీ..రవాణా సదుపాయం లేకపోవడంతో అన్నిటికి ధరలు పెరిగాయి. ఇదే...

Latest News