ఇతర వార్తలు

Other-News

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు అనుగుణంగానే ఇవాళ కేవలం 6 కేసులే వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. ఇవాళ ఒక్క...

మందుబాబులకు గుడ్ న్యూస్

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. గ్రీన్‌ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించిన కేంద్రం.. ఆరెంజ్‌ జోన్లలో కొన్ని...

ఏపీలో మరో రెండు కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 33కి చేరింది. తాజాగా కర్నూలులో ఒకరు, నెల్లూరులో మరొకరు మృతి చెందినట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది.కాగా...

అయ్యో.. ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లోనే

దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌తో పాటు దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌, నోయిడా, మీరట్‌ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయని...

కరోనా కు అసలైన మందు ‘మద్యమే’..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ...

కరోనా కంట్రోల్ అయ్యేది అప్పుడే..

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993కేసులు నిర్ధారణ కావడంతోపాటు 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ సోకి మరణించిన వారిసంఖ్య 1147కి...

చున్నీ గోస్వామి ఇక లేరు

ఇండియ‌న్ ఫుట్ బాల్ టీమ్ కు కెప్టెన్ గా సేవ‌లందించిన లెజండ‌రీ ప్లేయ‌ర్ చున్నీ గోస్వామి(82) క‌న్నుమూశారు. కొన్నేళ్లుగా దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు....

ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు

తె లంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌లతో...

ఆశలు రేపుతున్న రికవరీ రేటు

భారత్‌లో కరోనా వైరస్‌ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 8324 మంది కోలుకోగా.. రికవరీ రేటు 25.19శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి...

తెలంగాణలో మళ్ళీ కేసులు

తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 22 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది....

Latest News