ఇక పాక్ వెళ్లిపోవచ్చు
లాక్డౌన్ కారణంగా భారత్లో చిక్కుకుపోయిన పాకిస్థాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. దేశంలోని పది రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దుల ద్వారా తమ దేశానికి తిరిగి...
కరోనాతో లోక్ పాల్ త్రిపాఠి కన్నుమూత
లోక్పాల్ సభ్యుడు,మాజే న్యాయమూర్తి జస్టిస్ అజయ్కుమార్ త్రిపాఠి (62) కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 2 నుంచి ఆయన దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ...
తెలంగాణలో కొత్తగా 17 కేసులు
తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది....
‘కిషాన్ సభా’ కొత్త యాప్ ..రైతన్న స్పెషల్
'కిషాన్ సభా'' (Kisan sabha) పేరు కొత్త యాప్ ని లాంచ్ అయ్యింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ఈ యాప్ ని రూపొంచింది. ఈ యాప్ యొక్క ముఖ్య...
మరో 68మంది జవాన్స్ కి కరోనా
దిల్లీలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్లోని మరో 68మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు సీఆర్పీఎఫ్లో ఈ మహమ్మారి సోకిన జవాన్ల సంఖ్య 127కి పెరిగింది. వీరిలో ఒకరు మృతిచెందగా.. మరొకరు డిశ్చార్జి...
ఏపీ వలస కార్మికుల టోల్ ఫ్రీ ఇదే
లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో , రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల...
అంబులెన్స్లను సైతం వదిలిపెట్టని మందుబాబులు ..
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ...
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లకు గ్రీన్ సిగ్నల్
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు అనుమతించిన కేంద్రం.. ఆరెంజ్ జోన్లలో కొన్ని...
ముంబాయిని వణికిస్తున్న కరోనా
దేశ ఆర్థిక రాజధానిని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ముంబయి నగరంలో 751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,625కి చేరిందని బృహన్ ముంబయి...
వంటగ్యాస్ ధర దిగొచ్చింది
అంతర్జతీయంగా చమురు ధరలు తగ్గడంతో దేశంలోనూ ధరలు దిగొస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ బాదుడు అలాగే కొనసాగుతున్నా వంటగ్యాస్ ధరలు మాత్రం ఊరటనిచ్చాయి.ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ ధర దిల్లీలో రూ....





















