ఇతర వార్తలు

Other-News

యూట్యూబ్ కు కలిసొచ్చిన కరోనా..

కరోనా వైరస్ కారణంగా చాల దేశాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని సంస్థలు , అన్ని రంగాల వారు నష్టపోతుంటే..యూట్యూబ్ , OTT సంస్థలు మాత్రం లాభాలు...

తెలంగాణలో మరో 43 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 809కి చేరాయి....

ఎయిరిండియా గుడ్ న్యూస్

ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన రూట్లలో దేశీయ విమాన ప్రయాణాలకు మే 4 నుంచి టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. అలాగే...

మర్కజ్‌ తో లింక్ వున్న కేసులు ఎన్నో తెలుసా ?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనాల గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ పలు వివరాలను వెల్లడించారు. దేశంలో నమోదైన కేసుల్లో 4,291 కరోనా...

ఆమె పెద్ద మనస్సుకు డీజీపీ సెల్యూట్‌

కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ పోలీసుల సేవలకు కృతజ్ఞతగా తమకు తోచినది చేస్తున్నారు. ఇటీవల ఓ సాధారణ కూలీ. జీతం రూ.3500. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూల్ డ్రింక్స్...

షాక్ : కానిస్టేబుల్‌కు కరోనా!

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపింది , కానిస్టేబుల్‌ గత రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విధులు...

కరోనా ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది

పంజాబ్‌లోని లుధియానాలో కరోనా వైరస్‌ ఓ ఏసీపీ ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ మహమ్మారి బారిన ఏసీపీ అనిల్‌ కోహ్లీ మృత్యువాతపడ్డారు. కొవిడ్‌ 19 సోకడంతో ఎస్‌పీఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందినట్టు...

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం

భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకినప్పుడు వీరంతా ‘ఐఎన్‌ఎస్‌ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం...

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరిన్ని పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఇప్పటి...

వైకాపాకి ప్రభుత్వానికి పవన్ విన్నపం

వైకాపా ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ . ఇలాంటి సంక్షోభంలో అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన...

Latest News