ఇతర వార్తలు

Other-News

హైదరబాద్ లో కరోనా హై టెన్షన్

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతుంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు....

శ్రీకాళహస్తిలో కరోనా కలకలం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు...

దేశంలో తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం అదే

ఇండియాలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచింది గోవా. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే.. ఈ ఘనత డాక్టర్ల శ్రమ, కృషితోనే సంభవించిందని ఆయన...

ఆ మాత్రలు ఇంక అంత ఈజీ కాదు

జ్వరం, జలుబు, దగ్గు మాత్రలు ఇంక అంత సులువుగా దొరకవు. కరోనా లక్షణాల్లో దగ్గు, జ్వరం వంటివి ఉన్నాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడే వాళ్ళు మందుల షాపులో మందులు కొనుక్కొని వాడుతున్నారు.దీనిపై తెలంగాణ...

ఏపీలో పెరుగుతున్న కేసులు.. జిల్లాల వారీ రిపోర్ట్

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్‌ 19 పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ...

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ ..మృతదేహాన్ని సైకిల్ ఫై తీసుకొచ్చాడు

లాక్ డౌన్ కారణంగా ఏ వాహనం రోడ్ల పైకి రావడం లేదు. కేవలం పోలీస్ వాహనాలు..వైద్య అధికారుల వాహనాలు తప్ప ఏవి కనిపించడం లేదు. ఈ సమయంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆ...

ఏపీ లో ఆగని కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం ఎక్కడ లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు చూసి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44...

రెడ్ జోన్లలో కరోనా వైరస్ ఎందుకు పెరుగుతుందో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ముఖాయంగా ఆంధ్ర లో రెడ్ జోన్లలో వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇలా ఎందుకు అవుతున్నాయనే దానిపై...

యూట్యూబ్ కు కలిసొచ్చిన కరోనా..

కరోనా వైరస్ కారణంగా చాల దేశాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని సంస్థలు , అన్ని రంగాల వారు నష్టపోతుంటే..యూట్యూబ్ , OTT సంస్థలు మాత్రం లాభాలు...

తెలంగాణలో మరో 43 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 809కి చేరాయి....

Latest News