ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 722కి పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో పోరాడి 92మంది...
సీఎం ఇంట్లో విషాదం
ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు ఆయన వయసు 89 సంవత్సరాలు. కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యంతో న్యూఢిల్లీ ఎయిమ్స్లో...
ఏపీ సచివాలయం ఉద్యోగులు ఇక ఆఫీస్ కి రండి
అమరావతిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. లాక్డౌన్ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ...
తెలంగాణలో ఫుడ్ డెలివరీ బంద్
తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.రేపట్నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ఎలాంటి పండగలైనా పరిమిత...
ఎయిడ్స్ తో కరోనా కి లింక్ వుందా ?
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమే సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆయాదేశాలు వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది. వుహాన్ నగరంలో తొలుత బయటపడ్డట్లు భావిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనే...
హైదరబాద్ లో కరోనా హై టెన్షన్
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతుంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు....
శ్రీకాళహస్తిలో కరోనా కలకలం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. వీరిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు...
దేశంలో తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం అదే
ఇండియాలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచింది గోవా. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే.. ఈ ఘనత డాక్టర్ల శ్రమ, కృషితోనే సంభవించిందని ఆయన...
ఆ మాత్రలు ఇంక అంత ఈజీ కాదు
జ్వరం, జలుబు, దగ్గు మాత్రలు ఇంక అంత సులువుగా దొరకవు. కరోనా లక్షణాల్లో దగ్గు, జ్వరం వంటివి ఉన్నాయి. ఇలాంటి లక్షణాలతో బాధపడే వాళ్ళు మందుల షాపులో మందులు కొనుక్కొని వాడుతున్నారు.దీనిపై తెలంగాణ...
ఏపీలో పెరుగుతున్న కేసులు.. జిల్లాల వారీ రిపోర్ట్
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొవిడ్ 19 పరీక్షల్లో 44 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ...



















