ఇండియన్ నేవీలో కరోనా కలకలం
భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వైరస్ సోకినప్పుడు వీరంతా ‘ఐఎన్ఎస్ యాంగ్రీ’కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం...
తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరిన్ని పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఇప్పటి...
వైకాపాకి ప్రభుత్వానికి పవన్ విన్నపం
వైకాపా ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . ఇలాంటి సంక్షోభంలో అందరినీ కలుపుకొని వెళ్లాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన...
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కలకలం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు మరో 30 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కరోనా...
గృహహింసపై సానియా కామెంట్స్
లాక్డౌన్ వనితలను వణికిస్తోంది. ఇంటిపనులకు ఆటంకంగా మారుతోంది. స్వేచ్ఛను హరించడంతో పాటు మానసికఒత్తిడికి గురవుతున్నారు. కరోనా వైరస్ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది.భర్త, పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం చేసింది. ఓ...
కరోనా : భారత్ కండీషన్ ఏంటి ?
కరోనా మహమ్మారి విజృంభణ భారత్లో కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు 13,835మందికి ఈ వైరస్ సోకగా.. వీరిలో 1767 మంది కోలుకున్నారనీ.. 452మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో...
పాతబస్తీ లో డాక్టర్ కు సోకినా కరోనా …
హైదరాబాద్ మహానగరం లో కరోనా బుసలు కొడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుతున్న వేళా గ్రేటర్ లో కరోనా కేసులు పెరుగుతునడం తో అధికారులను , నగర వాసులను నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా...
ఫారిన్ లో వున్న 3,336 మంది ఇండియన్స్ కి కరోనా
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 826 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,759కి...
సూర్యాపేటలో కరోనా కలకలం
సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఎవరూ ఊహించనివిధంగా ఈ ఒక్కరోజే 16 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
ఐపీఎల్.. ఇంక లేనట్లే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్కు ఏదీ కలిసిరావడం లేదు. మార్చి 29న మొదలవ్వాల్సిన లీగ్ ఈ నెల 15కు వాయిదా పడింది. లాక్డౌన్ను వచ్చే నెల 3వ తేదీ వరకు...


















