టీ-20 ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా కొత్త జెర్సీ

త్వరలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ సరికొత్త జెర్సీల్లో మెరిసిపోనున్నారు. ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా దీనికి నామకరణం చేశారు. డార్క్‌ బ్లూ జెర్సీల్లో..న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్,రవీంద్ర జడేజా,బుమ్రా అదిరిపోయే పోజులిచ్చారు.

టీ20 ప్రపంచకప్‌ జట్టు :
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌),రోహిత్‌ శర్మ(వైస్‌-కెప్టెన్‌),కేఎల్‌ రాహుల్‌,సూర్యకుమార్‌ యాదవ్‌,రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్‌,వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్,మహమ్మద్‌ షమి.
స్టాండ్-బై ఆటగాళ్లు : శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చాహర్‌, అక్షర్ పటేల్‌