ఆంద్రప్రదేశ్ వార్తలు

రాజ్ నాథ్ సింగ్’ను కలిసిన వైసీపీ ఎంపీలు

ఢిల్లీలో ఏపీ విభజన హామీల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఉభయసభల్లో టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐతే, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేరు వేరుగా...

చంద్రబాబు షాకింగ్ నిర్ణయం తప్పదా ?

ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే.. తెలుగు దేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకోవడం తప్పదేమో ! అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గత రెండు రోజులుగా టీడీపీ...

గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్ను మూత..

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈయన వయసు 71సంవత్సరాలు. గత రోజు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స...

జగన్ మాటకు.. భాజాపా తూటు

ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. కేంద్ర బడ్జెట్'లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పాదయాత్రలో...

అండర్ గ్రౌండ్’లో ఏపీ సీఎం చంద్రబాబు ?!

కేంద్ర బడ్జెట్'లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఉభయ సభల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ ఒత్తిడితో కేంద్రంలోనూ కదలిక వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాజ్యసభలో ప్రకటన...

బ్రేకింగ్ : టీడీపీ ఎంపీల ఒత్తిడి ఫలిచింది

కేంద్ర బడ్జెట్'లో తెలుగు రాష్ట్రం ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో...

మోడీతో సుజన భేటీ.. పెదవి విరుస్తున్న జనాలు

బడ్జెట్‌ కేటాయింపుల్లో కొత్త రాష్ట్రం అయిన ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ గత రెండు రోజులుగా ఎంపీలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ ఎంపీలు పార్లమెంటు లోపల మరియు...

పార్లమెంటులో ఏపీ సభ్యుల హంగామా

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు అంటూ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన టీడీపీ మరియు వైకాపా ఎంపీలు తమ...

లోకేష్’కు రెండో ర్యాంకు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జెడ్ స్వీడుతో పనులు చక్కబెడుతుంటారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులని పరిగెత్తిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పడు సమీక్ష నిర్వహిస్తుంటారు. వారికి ర్యాంకులు కేటాయిస్తుంటారు....

ఆ పాపం నాకు వద్దు

ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం టీడీపీ, బీజేపీల మద్య విభేదాల గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా బీజేపీ నాయకుడు, ఎమ్మెస్సీ సోము వీర్రాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు...

Latest News