ఆంద్రప్రదేశ్ వార్తలు

కేంద్ర మంత్రి సుజనాకు తప్పిన ప్రమాదం

కేంద్ర మంత్రి సుజనాచౌదరికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పైలట్ వాహనం కాన్వాయ్‌లోని మరో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో సుజనా సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం జరిగిన...

రేపటినుండి అనంత లో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయ దూకుడు పెంచాడు. ఇటీవలే తెలంగాణ పర్యటన ను విజయవంతంగా ముగించిన పవన్ , శనివారం నుంచి అనంతపురం జిల్లాలో కరువు యాత్ర పేరుతో మూడు రోజులు...

పెను ప్రమాదం నుండి బయటపడ్డ సుజనా..

కేంద్రమంత్రి సుజనా చౌదరి పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. విమానాశ్రయం నుంచి వస్తోన్న ఆయన కాన్వాయ్‌లోకి ఆకస్మికంగా రెండు కార్లు రావడంతో వాటిని తప్పించడానికి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్...

విశాఖ రైల్వేజోన్‌ సాధ్యపడదు

ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. విశాఖ రైల్వే జోన్ సాధ్యపడని తేల్చి చెబుతోంది. విశాఖ రైల్వేజోన్‌ సాధ్యపడదని ఇప్పటివరకు వచ్చిన కమిటీ నివేదికలు చెప్పాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు....

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గజల్‌ శ్రీనివాస్‌ మాటలు

తన వద్ద పని చేస్తున్న యువతిని లైంగికంగా వేదించిన కేసులో గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. పోలీసులు పలు సార్లు రిమాండ్‌లోకి తీసుకుని గజల్‌ శ్రీనివాస్‌ను విచారించడం జరింగింది....

సీఎం సీటులో కూర్చున్న బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ముఖ్యమైన మంత్రులో దావోస్‌ సభకు హాజరు అయ్యేందుకు విదేశాల్లో...

రాజీనామాకు మంత్రులు రెడీ

ఏపీ భాజాపా టీడీపీకి సడెన్ షాకిచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీలో గెలిచి మంత్రులుగా కొనసాగుతున్న వారంతా రాజీనామా...

టీడీపీకి బీజేపీ సడన్ షాక్

ఏపీలో టీడీపీకి భాజాపా సడన్ షాక్ ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. వైసీపీలో గెలిచి మంత్రులుగా కొనసాగుతున్న వారంతా...

బాబు, జగన్‌లకు సాధ్యం కానిది పవన్‌కు సాధ్యం అయ్యేనా?

తెలుగు రాష్ట్రం ఏపీ మరియు తెలంగాణగా విడిపోయాక టీడీపీ మరియు వైకాపాలు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు ప్రయత్నించాడు. కాని...

గవర్నర్‌ తీరు నిజంగా బాగాలేదా?

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిగా ఉన్నప్పటి నుండి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగుతూ వస్తున్నాడు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ను కేంద్రం కొనసాగిస్తూ వచ్చింది. యూపీఏ హయాంలో నియమించబడిన గవర్నర్‌లు...

Latest News