అందుకే.. ఏపీ ‘సన్ రైజ్ స్టేట్’ !
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్'ను 'సన్ రైజ్ స్టేట్' అనిపిలుస్తున్నారు. ఈ నినాదం వెనక అసలు నిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేష్ రాష్ట్రం తూర్పు తీరంలో ఉండడంతో సూర్యుడు ఇక్కడి నుంచే ఉదయిస్తాడు....
ఎమ్మెల్యే బోండా ఉమా భార్యపై పోలీస్ కేసు
విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాతపై పోలీసు కేసు నమోదైంది. స్వాతంత్ర్య సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు సీఐడిని ఆశ్రయించారు. సీఐడీ...
అనంత నుంచే మొదలు ఎందుకంటే ?
సినిమాలు ప్రక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ చేశారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఓ నాలుగు రోజుల తెలంగాణలో యాత్ర తర్వాత ఏపీ పర్యటని...
టీడీపీ మిత్ర ధర్మాన్ని విస్మరిస్తోంది
ఏపీ భాజాపా నేతలకు టీడీపీతో కలిసి నడవటం అస్సలు ఇష్టం లేనట్టు అనిపిస్తోంది. ఇటీవలే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేతో కలిసి భాజాపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ప్రెస్ మీట్ పెట్టడం హాట్ టాపిక్ గా...
తన దగ్గర మంత్రదండం లేదు. కానీ, చిత్తశుద్ధి ఉంది !
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం పవన్ మంత్రి పరటాల సునీత ఇంటికి వెళ్లి సప్రైజ్ ఇచ్చారు. అక్కడ మీడియాతో కూడా ముచ్చటించారు....
పొత్తుపై బాబు వ్యాఖ్య… వద్దంటే నమస్కారం పెట్టేస్తాం
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్త పొత్తులు ఏపీలో పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాతో కలిసి పోటీ...
విలీన ఒప్పందం ప్రకారం చిరంజీవికి మళ్లీ ఎంపీగా ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నట్లే అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రాజ్యసభ సభ్యత్వంను కాంగ్రెస్ పార్టీ...
భూమి పూజ చేసిన పవన్..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పూర్తి రాజకీయాల్లోకి వచ్చినట్లే. ఇటీవలే తెలంగాణ పర్యటన ను విజయవంతంగా ముగించిన పవన్ , శనివారం అనంతపురం జిల్లాలో కరువు యాత్ర పేరుతో మూడు రోజులు పర్యటించబోతున్నారు....
పద్మ అవార్డులపై ప్రధానికి అసంతృప్తి లేఖ
గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మ అవార్డు'లపై విమర్శలొస్తున్నాయి. ఈ అవార్డుల ఎంపికలో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలని పట్టుకోకపోవడం అసంతృప్తి వ్యక్తం...
దళితులకు న్యాయం చేస్తాం : చంద్రబాబు
దావోస్ పర్యటనను ముగించుకొని తిరిగొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వచ్చి రాగానే 'దళితతేజం-తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్నారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.
భవిష్యత్ లో ఉద్యోగాలు, ఉపాధి,...