ఆంద్రప్రదేశ్ వార్తలు

ఆలయాల వివాదం.. మంత్రుల వివరణ

విజయవాడలో రోడ్ల విస్తరణ లో భాగంగా కొన్ని గుడులను తొలగించడం అక్కడ వివాదమైయింది. దీనిపై భేటీ అయినా మంత్రుల కమిటీ వివాదానికి తెరదించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దేవాదాయశాఖ మంత్రి...

వైసీపీ పిటీషన్ ను డిస్మిస్ చేసిన స్పీకర్

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారు ఏపీ శాసన స్పీకర్ కోడెల శివప్రసాదరావు. టీడీపీలో చేరిన 13మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ వైసీపీ స్పీకర్ కి పిటిషన్‌ను...

కృష్ణా పుష్కరాల కోసం రూ.216.42 కోట్లు

కృష్ణా పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పుష్కర పనులు పూర్తి చేయడానికి నెల మాత్రమే సమయం ఉందని,...

చంద్రబాబుకు కేటీఆర్‌ ప్రశ్న

అమరావతిలో హైకోర్టు అవసరం లేదా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. వెలగపూడిలో సచివాలయం ప్రారంభం రోజున సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌ కు...

బాబు చైనా టూర్ సక్సెస్.. రూ. 58వేల కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటన సూపర్ సక్సెస్ ఐయింది. మొత్తం ఐదు రోజుల పర్యటనకు వెళ్లి చంద్రబాబు బృందం.. చైనాలోని ప్రధాన నగరాలను సందర్శించి అక్కడి పారిశ్రామిక సంస్థలతో...

జగన్ స్థానంలోకి మహేష్ బాబు ..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానంలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడా.. ? భవిష్యత్ వైసీపీ అధ్యక్షుడు మహేష్ బాబునా.. ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది....

జగన్ తో కలిసి మహేష్ బాబు రాజకీయ తెరగేంట్రం..?

సినిమా పరిశ్రమ కు రాజకీయాలకు దగ్గరి సంబంధం వుంది..సినిమాలతో ప్రజలలో పేరు సంపాదించుకొని అదే పేరుతో రాజకీయాలలో అడుగుపెట్టి సక్సెస్ అయినవారు చాలామందే ఉన్నారు..కాకపోతే ఒక్కోసారి రివర్స్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి..ప్రస్తుతం...

జగన్ కు రూ. 750 కోట్ల షాక్

వైసీపీ అధినేత జగన్ కు ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు సార్లు జగన్ అక్రమాస్తులను అటాచ్ చేసిన ఈడీ తాజాగా రూ. 750 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది....

కోడెలను సస్పెండ్ చేయండి.. ఈసీకి వైసీపీ కంప్లైంట్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది ప్రతిపక్ష వైసీపీ. ఈరోజు ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు వినతి...

ఎన్టీఆర్‌ క్యాంటీన్‌: మెనూ – ధరలు

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం వెలగపూడిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ క్యాంటీన్‌ను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాబుతో పాటు పలువురు మంత్రులు క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు...

Latest News