ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసులో వరవరరావు?
విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు ఇంట్లో ఈ రోజు ఉదయం పూణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్లో ఉంటున్న జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో...
డీఎంకే దళపతి స్టాలిన్
ద్రావిడ పితామహుడు తందై పెరియార్తో విభేదించిన అన్నాదురై ద్రావిడకళగం నుంచి విడివడి 1949లో డీఎంకే పార్టీని స్థాపించారు. అన్నాదురై ముఖ్యమంత్రి ఉండి అనారోగ్యంతో 1969లో కన్నుమూయడంతో,
అప్పటికే ప్రజాపనులశాఖ...
వాజ్పేయీ మరణం.. ఓ షాకింగ్ న్యూస్ !
అనారోగ్యంతో ఢిలీ ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ ఆగస్టు 16న వాజ్పేయీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆయన ఆగస్టు 16న ముందే మృతి చెంది...
12వ బారక్లోకి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా !
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోపీ పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, తనపై వస్తున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని బ్రిటన్ కోర్టులో తెలిపి బెయిల్ పొందారు. తాను మోసగాడిని కాదని, అలాగే...
ఆలింగనం సీక్రెట్ విప్పిన రాహుల్
పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఆలింగనం చేసుకోవడం హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంతకీ రాహుల్ మోడీని ఎందుకు ఆలింగం చేసుకొన్నాడబ్బా.. ? అంటూ...
“ఆంధ్రకేసరి” 145వ జయంతి
ఈ రోజు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతి. విజయవాడలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి...
వాయిపేయి ఆణిముత్యాలాంటి మాటలు
దేశం మహానేతని కోల్పోయింది. అనారోగ్యంతో రెండు నెలలకు పైగా ఢిల్లీ ఎయిమ్స్ కిత్సపొందుతున్న భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాయిపేయి గురువారం సాయత్రం మృతి చెందారు. కాంగ్రెస్ యేతర తొలి ప్రధానిగా...
రేపు సాయంత్రం వాజ్పేయీ అంత్యక్రియలు
అనారోగ్యంతో ఢిలీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆసుపత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని వాజ్పేయీ నివాసానికి తరలించనున్నారు. వాజ్పేయీ...
వాయిపేయి ఇకలేరు
రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, భాజపా సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయీ (93) కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో ఈ ఏడాది జూన్ 11వ తేదీన ఎయిమ్స్లో చేరారు. రెండు రోజులుగా ఆయన...
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘ఆయుష్మాన్ భారత్’
72వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా భారత దేశ ప్రజలకు తీపి కబురు అందించాడు ప్రధాని మోదీ. 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఈరోజు ప్రకటించనున్నారు. 'ఆయుష్మాన్ భారత్...