బ్రేకింగ్ : మంత్రి తుమ్మల ఓటమి
తెరాసకు పెద్ద షాక్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమిపాలయ్యారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్ది 1950ఓట్లతో గెలుపొందారు. వాస్తవానికి ఖమ్మం అభివృద్ధిలో తుమ్మల కీలక...
నగ్మ కోసం కొట్టుకొన్న కాంగ్రెస్ నేతలు
సీనియర్ హీరోయిన్ నగ్మ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం మధ్యప్రదేశ్ శివపురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమెని చూసేందుకు...
కాంగ్రెస్ మేనిఫెస్టో చూశారా ?
కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది. ఐతే, ఇది తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ మేనిఫెస్టో. దీన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం విడుదల చేశారు. ఇందులో రైతులకి పెద్ద...
గాలి అజ్ఞాతం వీడారు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అజ్ఞాతం వీడారు. ఆయన పరారీలో ఉన్నట్టు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గాలి కనబడకుండా పోవడం తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్...
‘ప్రయాగ్రాజ్’గా అలహాబాద్
గంగ, యమున నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని ప్రయాగ్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరం పేరును ‘ప్రయాగ్రాజ్’గా మార్చారు. నిజానికి అలహాబాద్ పురాతన కాలంనాటి...
ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లను తీర్థంలా పుచ్చుకున్నాడు
జార్ఖండ్లోని గొడ్డా నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ మీటింగ్లో దూబే ప్రసంగించారు. అయితే ఇక్కడో ఒక అనూహ్య సంఘటన జరిగింది....
పెట్రోల్, డీజిల్లపై లీటర్కు రూ.2 తగ్గించిన సీఎం
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యలు ఇబ్బంది పడుతున్నాగాని కేంద్రప్రభుత్వం మాత్రం పెరుగుతున్న రేట్లు గురించి ఏదో వంక చెప్పి తప్పించుకుంటుంది. అయితే ఈ మధ్య రాష్ట్ర...
రద్దైన ఎన్టీవీ వార్షికోత్సవ వేడుకలు
నందమూరి హరికృష్ణ మృతికి సంతాప సూచకంగా ఈరోజు జరగాల్సిన ఎన్టీవీ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ 11 వార్షికోత్సవాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ వంటి వార్తా చానల్ కూడా హరికృష్ణ మృతి...
స్టాలిన్ను సీఎంగా చూడాలి : మోహన్బాబు
ముత్తువేల్ కరుణానిధి… తమిళనాడు చరిత్రలో ఆయనది ఒక సువర్ణాధ్యాయం. అక్టోబర్ 7వ తేదీన కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. 1969-2011 మధ్య కాలంలో ఐదు పర్యాయాలు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా తమిళ...
సా॥4గ.లకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్లో జరిపేందుకు మద్రాసు హైకోర్టు అంగీకరించింది. దీంతో కరుణానిధి కుటుంబసభ్యులు మెరీనాబీచ్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు కరుణ...