ఇతర రాష్ట్రాలు

రామ్‌పూర్‌ బరిలో జయప్రద..

దేశ వ్యాప్తంగా ఎన్నికల జోరు నడుస్తుంది..దక్షిణాన బీజీపీ హావ కాస్త తక్కువగానే ఉన్న ఉత్తరాన మాత్రం బీజేపీ హావ బాగా నడుస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు బీజీపీ పార్టీ తీర్థం...

మరో హీరోయిన్ కు బీజీపీ టికెట్..

సినీ గ్లామర్ ను రాజకీయ పార్టీలు బాగా వాడుకుంటారు.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమ పార్టీ తరుపున సినీ తారల చేత ప్రచారం చేయించి ఓట్లు కొల్లగొట్టుకోవాలని చూస్తుంటారు. తాజాగా ఈసారి కూడా...

ప్రకాశ్ రాజ్ నామినేషన్ వేశాడో లేదో కేసు నమోద్..

వెండితెరపై విలక్షణ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్..రాజకీయాల్లోనూ అలాంటి ముద్రే వేసుకున్నారు. తాజాగా బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలో నామినేషన్ దాఖలు చేసారు....

కమల్ పార్టీ కి ఏ గుర్తు వచ్చిందో తెలుసా..?

లోకనాయకుడుగా యావత్ ప్రేక్షక అభిమానం చొరగొన్న కమల్ హాసన్...ఇప్పుడు రాజకీయ నాయకుడి గా ప్రజలకు సేవ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మక్కల్‌ నీది మయ్యం పార్టీ ని ప్రకటించిన కమల్ కు తాజాగా...

రాజకీయాల్లోకి సుమలత..?

సినీ నటి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్‌ భార్య సుమలత రాజకీయాల్లోకి రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాండ్య లోక్‌సభ స్థానం సుమలత పోటీ చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి....

కమలంపై కమల్ ఫైర్

కమలం పార్టీపై యూనివర్సల్ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ మండిపడ్డారు. దావోస్ లో జరుగుతున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సమావేశాలకు కమల్ హాజరయ్యారు. అక్కడ మేధోమథనం కార్యక్రమంలో కమల్ మాట్లాడారు....

‘ప్రయాగ్‌రాజ్‌’కు కేంద్రం ఆమోదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం పేరును 'ప్రయాగ్‌రాజ్‌'గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితమే యూపీ ప్రభుత్వం అలహాబాద్ పేరును చరిత్రాత్మక ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఆమోదించాలని...

జయలలిత కేసు.. షాకింగ్ న్యూసు !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ నమోదు చేసిన వాంగ్మూలాలు తప్పుల తడకని అపోలో ఆసుపత్రి వర్గాలు...

చంద్రబాబుకు ఏఐసీసీ ఆహ్వానం

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ ఆహ్వానం అందింది. మధ్యప్రదేష్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకారం...

మళ్లీ తెరపైకి ఆల్మట్టి వివాదం !

ఆల్మట్టి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆల్మట్టి ఎత్తుని పెంచబోతున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆల్మట్టి ఎత్తుపై బీజేపీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి డీకే శివకుమార్...

Latest News