ఇతర రాష్ట్రాలు

శబరిమలకి పోటెత్తిన అయ్యప్ప భక్తులు

కేర‌ళ‌లోని ప్ర‌ఖ్యాత‌ శబరిమల అయ్య‌ప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అయ్యప్ప దర్శనానికి భక్తులు బారులు తీరారు. అయ్యప్పమాలను ధ‌రించిన స్వాములు ఇరుముడితో ఆలయానికి చేరుకుని అయ్య‌ప్ప‌ను దర్శించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి...

‘పెద్దమ్మ దేవస్థానం’ను ప్రతిష్టించిన డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులతో మోస్రా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ దేవస్థానంను ఈరోజు ప్రారంభించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్...

చంటి పిల్లాడ్ని లాక్కెళ్లిన పులి, పులితో పోరాడి పిల్లాడ్ని వెనక్కి తెచ్చుకున్న తల్లి

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా బరిజహారియా గ్రామంలో కిరణ్‌ అనే మహిళ ఆదివారం సాయంత్రం తన ఇంటి వద్ద పిల్లలతో కలిసి చలిమంట కాచుకుంటోంది.బిడ్డ ఆమె ఒడిలో కూర్చోగా మరో ఇద్దరు పక్కనే ఉన్నారు....

బంగ్లాదేశ్‌ నుంచి వలసవచ్చిన వారి కోసం 100 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వలసవచ్చిన వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తర ప్రదేశ్‌ మాతృభూమి యోజన’ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో...

వందేళ్ల క్రితం చోరీకి గురైన విగ్రహం పునః ప్రతిష్ట

దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా.. గురువారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు....

అక్కడి ప్రభుత్వోద్యోగులు తీసుకున్న కట్నాల లెక్కలు చెప్పాలట

వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ...

భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళ, ప్రధాని ఆరా !

భారీ వర్షాలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి 26మంది మ‌ర‌ణించారు. కేరళలో తాజా పరిస్థితిపై ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి...

అక్కడ మినరల్ వాటర్ బాటిళ్లపై నిషేధం విధించిన ప్రభుత్వం

సిక్కింలో వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మినరల్‌ నీటి సీసాల వినియోగాన్ని నిషేధించనున్నట్లు ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌ ప్రకటించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం గ్యాంగ్‌టక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...

ఉత్తమ శాసనసభ్యుడిగా BS యడియూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, 8 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన BS యడియూరప్ప 2020-21 సంవత్సరానికి గాను ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికయ్యాడు. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత...

కేరళలో మళ్ళీ లాక్డౌన్ !

కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శని, ఆదివారాల్లో (ఈ నెల 24,25 తేదీల్లో) పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెస్ట్‌లను పెంచాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది....

Latest News