నాల్గు రోజులు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం
నాల్గు రోజులు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు...
ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు ఉండవు..
పిల్లలకు రెండు ఏళ్లు వచ్చాయో లేదో తల్లిదండ్రులు ప్రవైట్ స్కూల్ లలో జాయిన్ చేయిస్తున్నారు. తల్లిదండ్రుల ఇంట్రస్ట్ చూసి ప్రతి గల్లీకో ఓ ప్రవైట్ స్కూల్ దర్శనం ఇస్తున్నాయి. ప్రీ స్కూల్ ,...
గంగా నది ప్రక్షాళనకు పవన్ సాయం ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంగా నది ప్రక్షాళనకు సాయం చేస్తానని ప్రకటించాడు. సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్..శాసన సభ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ..రాజకీయాల నుండి తప్పుకోకుండా తన జీవితం అంత...
చంద్రయాన్-2 చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలుసా..?
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సజావుగా దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు నుంచి ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. ఈ 15 నిమిషాల్లో...
అభినందన్కు ఆర్మీ మూడో అత్యున్నత పురష్కారం
పాకిస్తాన్ యుద్దం విమానం ఇండియ గగణతలంపైకి వచ్చిన సమయంలో ధైర్య సాహసాలతో అభినందన్ ఆ విమానంను కూల్చి వేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అభినందన్ విమానం పాక్ గగనతం నుండి పాక్...
పార్లమెంటులో కూడా ఆమోదం
నిన్న రాజ్యసభ ముందుకు వచ్చిన జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు వెంటనే ఆమోదం దక్కిన విషయం తెల్సిందే. రాజ్యసభలో ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రపతి నుండి గెజిట్ కూడా కొన్ని నిమిషాల వ్యవదిలోనే వచ్చింది....
యడియూరప్ప విజయం..
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో కమలం విజయం సాధించింది. బీజేపీకి అనుకూలంగా 106 మంది సభ్యులు ఓటు వేయడంతో... ఎలాంటి సమస్యా లేకుండా యడియూరప్ప నెగ్గినట్లైంది. మ్యాజిక్ ఫిగర్ (104)ని...
నేడే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం..
కర్నాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. శుక్రవారం సాయంత్రం 6గంటలకు కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, సిద్ధరామయ్య తన ప్రమాణ స్వీకార...
బీజేపీలోకి 13మంది టీవీ స్టార్స్…!
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ సినీ స్టార్ల వైపు మల్లింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే పలు వర్గాలను ఆకర్షించడం మొదలుపెట్టింది. రిషి కౌశిక్, పార్నో మిత్రా,...
బీజేపీలో చేరిన అల్పేశ్ ఠాకూర్…!
ఒకప్పుడు బీజేపీతో ఢీ అంటే ఢీ అంటూ పోరాడిన ఠాకూర్ సేన నేత అల్పేష్ ఠాకూర్ చివరికి కమలం గూటికి చేరారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు ఓటు వేసిన అనంతరం...