కుమారస్వామి విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా…
కర్ణాటక రాజకీయ హైడ్రామా మరింత సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. విశ్వాస పరీక్షను స్పీకర్ సురేష్ కుమార్ రేపటికి వాయిదా వేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు సభలోనే...
‘శరవణ’ శకం ముగిసింది…రాజగోపాల్ కన్నుమూత…!
శరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజగోపాల్ కొద్దిసేపటిక్రితం మరణించారు. తన హోటల్ లో మహిళా ఉద్యోగిని లైంగికంగా వేదించి ఆమె...
అమ్మో ఆ సినిమా పోస్టరే నిజమైంది…!
అతనికి సినిమాలంటే చచ్చేంత పిచ్చి, టెంట్ హౌస్ యజమానిగా ఉండి సినిమాల్లో చాన్స్ ల కోసం ట్రై చేశాడు. చివరికి సినిమాలో విలన్ చాన్స్ రావడంతో తాను నటించిన ఆ సినిమా పోస్టర్...
మంత్రి పదవికి సిద్దూ రిజైన్…!
మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్సింగ్ సిద్ధూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జూన్ 10నే తన రాజీనామాలేఖ ని పంపారు. ఇప్పుడు ఈలేఖ...
బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు…!
బీజేపీ నేత ముకుల్రాయ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు....
ధోనీ రిటైర్మెంట్ పై లతా ట్వీట్
టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు గుప్పుమంటున్నవిషయం తెలిసిందే. దీనిపై లెజండరీ గాయని లతా మంగేష్కర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ధోనీజీ.. ఈ...
బెంగాల్ దంగల్ లోకి పీకే టీం…!
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ న్యూ మిషన్ స్టార్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తొ ఒప్పందం చేసుకున్న పీకే టీం తన కార్యచరణ ప్రారంభించింది. రాజకీయాల్లో యువత పేరిట...
సుప్రీంకి చేరిన కర్ణాటక పాలిటిక్స్…!
కర్నాటకలో తిరుగుబాటు కాంగ్రెస్ ,జెడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ముంబై-గోవా-కర్ణాటక క్యాంప్ లతో హడావిడిగా ఉన్న రాజకీయం కాస్త సుప్రీం తలుపు తట్టింది. తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ రెబల్...
కనకదుర్గమ్మ సేవలో మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏపీకి వచ్చారు. అంతేకాదు ఈరోజు విజయవాడలోని కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అఖిల భారత...
కేజీ దోశె పిండికి లీటర్ వాటర్ ఫ్రీ…
చైన్నై లో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సామన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావద్దని ప్రాధేయపడుతు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని బతిమాలుతున్నాయి....