వార్తలు

మరోసారి.. “మరో ప్రజాప్రస్థానం”

వైకాపా అధినేత, కడప ఎంపీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల “మరో ప్రజాప్రస్థానం” పాదయాత్రను రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ నుండి పున: ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబర్ 14న మోకాలికి...

హైకోర్టుకు హాజరైన ‘పొన్నాల’

ఐటీ శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు (గురువారం) హైకోర్టుకు హాజరయ్యారు. వరంగల్ జిల్లా జనగాం శాసనసభ స్థానం ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో… ఆయన న్యాయస్థానానికి వచ్చారు. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ...

అజ్ఞాతంలో కడప మాజీ మేయర్..?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమాన, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కడప జిల్లా సహకార శాఖాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆయన కార్యాలయం పేరిట...

నెహ్రూ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నేత మోడీ : సింఘూల్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) సీనియర్ నేత అశోక్ సింఘూల్ నిన్న (బుధవారం) విలేకర్లతో...

‘ఆధార్’పై ఆందోళన వద్దు : సీఎం

ఆధార్ కార్డులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ… గ్యాస్ రాయితీకి ఫిబ్రవరి 15గడువు కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన...

భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : ఆంటోని

వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ శాఖ బడ్జెట్ లో పది శాతం కోత ప్రతిపాదన వలన సాయుధ దళాల ఆధునీకరణ ప్రక్రియపై ప్రభావం పడదని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని...

సహ కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదం

సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. గతంలో తిప్పిపప్పిన ఫైలుకే ఈరోజు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. సహ కమిషనర్లుగా ఇంతియాజ్ అహ్మద్, తాన్తియా కుమారి, విజయనిర్మల, వర్రె...

స్వామిగౌడ్ పై ఛార్జీషీట్ దాఖలు

గచ్చిబౌలిలో ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో టీఏన్జీవో మాజీ అధ్యక్షుడు, తెరాస నేత స్వామిగౌడ్ పై ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు ఈరోజు హైకోర్టుకు తెలియజేశారు. ఆయనపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణ...

సుష్మిత పోలీస్ కంప్లైంట్

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అరెస్ట్ వ్యవహారం ఎన్నో విమర్శలకు, సందేహాలకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె సుష్మిత ఈరోజు (బుధవారం) నేరేడ్ మెట్ పోలీసులపై ముషీరాబాదు...

ప్రధానితో మోడీ భేటీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు (బుధవారం) ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. రేస్ కోర్స్ లోని ప్రధాని అధికార నివాసం౭లో ఈ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మోడీ విలేకర్లతో...

Latest News