వార్తలు

ఉపాధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతల స్వీకరణ

రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్ష హోదాలో తొలిసారి రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ.. యువతను రాజకీయాల్లోకి...

దైర్ఘ్యముంటే ఆస్తులను వెల్లడించండి : బాబు

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర 1800 కి.మీ మైలురాయిని దాటింది. లగడిపాటి లాంటి కాంగ్రెస్ నేతలు చంద్రబాబు నాయుడు పాదయాత్రను ‘కనువిప్పు’ పేరుతో...

రాజ్ నాథ్ సింగ్ కే పట్టం

బీజేపీ నూతన అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి గడ్కరీ అధ్యక్షుడిగా నియమితులవుతారనే ప్రచారం జరిగినప్పటికీ అతని పై వచ్చిన అవినీతి ఆరోపణ నేపథ్యంలో..  రాజ్ నాథ్ సింగ్ కు...

నేడు సీఎం మెదక్ పర్యటన

రాష్ర్టనేతలంతా ఢిల్లీ టూర్ లో ఉన్నవేళ, ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యనేతలంతా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ విషయంలో లాబీయింగ్ లలో బిజీగా ఉన్న సమయంలో మన ముఖ్యమంత్రి...

సంక్షోభంలో కర్ణాటక ప్రభుత్వం..!

కర్ణాటక రాజకీయాలు మరోసారి సంక్షోభం దిశగా సాగుతున్నాయి. భాజపాపై తిరుగుబాటు ప్రకటించి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకున్న యడ్యూరప్ప మద్దతుదారులైన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్...

27న తెలంగాణ ప్రకటన?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసిందా! అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. టీ కాంగ్రెస్ నేతల వాదనలను మరోసారి విన్న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ నివేదికను...

బీజేపీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్!

భారతీయ జనతాపార్టీకి అధ్యక్ష పదవి ఎన్నిక చివరి నిమిషంలో మలుపు తిరిగింది. రెండోసారి కూడా గడ్కరీ పదవి చేపడతారనే ఊహాగానాలకు మంగళవారం రాత్రి తెరపడింది. దీంతో బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్...

గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం

బీజేపీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం చుట్టుముడుతోంది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు...

అసదుద్దీన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్ ని సంగారెడ్డి న్యాయస్థానం తిరస్కరించింది. ఈరోజు ఉదయం ఈ పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఎనిమిదేళ్ల...

బెయిల్ పై తీర్పు వాయిదా

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును హైకోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది....

Latest News