వార్తలు

లొంగిపోయిన అసదుద్దీన్

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు (సోమవారం) సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్ అనీల్ కుమార్ ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అయితే అసరుద్దీన్...

ఆ పని షిండే చూస్తున్నారు : దిగ్విజయ్

కేంద్రం త్వరలో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తుందన్న నేపథ్యంలో… కేంద్రంలో ఇరు ప్రాంతాల నేతలు లాబీయింగ్ ముమ్మరం చేశారు. తాజాగా, ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ తో సీమాంధ్ర నేతలు భేటీ...

కృష్ణాలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు “వస్తున్నా మీకోసం” పాదయాత్ర కృష్టాజిల్లాలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో… పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటంతో.. కంచికచర్ల మండలం కీసర వద్ద ఇరు...

అర్ధరాత్రి నుంచి రైల్వే ఛార్జీల వడ్డన

రైలు టికెట్ ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం నేటి (సోమవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. టిక్కెట్ పై 20 శాతం వరకు ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అదనపు...

బావతో భేటీ అయిన బావమరిది

“వస్తున్నా.. మీకోసం” పాదయాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు ఎంపీ నందమూరి హరికృష్ణ ఈరోజు (సోమవారం) ఉదయం భేటీ అయ్యారు. బాబు పాదయాత్ర ఈరోజు...

సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు!

గత యేడాది తెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె అందరికి గుర్తుండే ఉంటుంది. తాజా పరిస్థుతులను చూస్తుంటే మరోసారి సకల జనుల సమ్మె చేపట్టవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈసారి మాత్రం ఇరు...

లగడపాటి అరెస్ట్ కు రంగం సిద్ధం

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. “వస్తున్న.. మీకోసం” పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణాజిల్లాలో ప్రవేశించనున్నారు. అయితే సమైక్యవాదానికి మద్దతు తెలపాలంటూ.. లగడపాటి...

బాబును పూలతో స్వాగతిస్తాం : లగడపాటి

విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కైలాపురం వెంకయ్య సమైక్యాంధ్ర జెండాను లగడపాటి ఆవిష్కరించిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ... చంద్రబాబు " వస్తున్నా మీకోసం" పాదయాత్ర ను కృష్ణా జిల్లాలో తాము అడ్డుకోమని,...

రెండోసారి బీజేపీ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కరీ?

బీజేపీ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కరీకి వరుసగా రెండోసారి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీ అధ్యక్ష పదవికి నితీష్ గడ్కరీ ఈ నెల...

నోరు జారిన షిండే, భగ్గుమన్న బిజెపి

కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఆదివారం జైపూర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాల్లో హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న సమాచారం ఉందని షిండే అన్నారు. తాను కొత్తగా ఏమీ చెప్పడం...

Latest News