వార్తలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరో పార్టీ

తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను సాకారం చేసుకునేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ చెప్పుకొచ్చారు. కొత్త పార్టీ ఏర్పాటు...

ప్రధానికి విజయమ్మ మరోలేఖ

వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు నీలం తుఫానుతో నష్టపోయిన బాధితులను, రైతులను ఆదుకోవాలని కోరుతూలేఖ రాశారు. తన లేఖలో వెంటనే భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆ...

కిరణ్‌, చంద్రబాబు చీకటి ఒప్పందం : వై ఎస్‌. షర్మిళ

కిరణ్‌, చంద్రబాబులు కుమ్మక్కయి జగనన్నను జైలుపాలు చేశరంటూ వై ఎస్‌ ఆర్‌ సీ పీ అధ్యక్షుడు జగన్‌ సోదరి షర్మిళ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సలహాలతో ముఖ్యమంత్రి...

10 జనపథ్లో తెలంగాణపై చర్చ : షిండే

"సూరజ్‌  కుండ్‌ లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమధనం సదస్సులో తెలంగాణా అంశం చర్చకు రాలేదట. అయితే అనంతరం సోనియా నివాసమైన 10 జనపథ్లో జరిగిన కోర్‌ కమీటీ సమావేశంలో తెలంగాణా గురించి...

బైక్‌, మొబైల్‌, గర్ల్‌ ఫ్రెండ్‌…. యాక్సిడెంట్లకు కారణం : రమణ్‌ సింగ్‌

కొత్త బైక్‌, మొబైల్‌, అందమైన ఒక గర్ల్‌ ఫ్రెండ్‌...... ఈ మూడూ ఈరోజుల్లో యువత రోడ్డుప్రమాదాలకు గురవడానికి కారణమంటూ వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. శనివారం మెడికల్‌ ఇంస్టిట్యూట్‌ లో జరిగిన...

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టెక్కడం కష్టమే : ఎంపీ సజ్జన్‌ సింగ్‌

అసమ్మతులంటూనే రాజకీయాల్లో ముందుగా గుర్తొచ్చే పార్టీ కాంగ్రెస్‌. ఈసారి మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దెవస్‌ నియోజకవర్గం ఎంపీ సజ్జన్‌ సింగ్‌ సొంతపార్టీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులే కాంగ్రెస్‌ నేతల కంటే నయమని సజ్జన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ...

బాపట్లలో గ్యాస్ అదాలత్ : పనబాక లక్ష్మి

కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి బాపట్లలో వినియోగదారుల ఇబ్బందుల పరిష్కారానికి గ్యాస్ అదాలత్ ఏర్పాటు చేయనున్నట్లుతెలిపారు. సబ్సిడీపై ఏడాదికి 6 నుంచి 9 వంటగ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించినట్లు  పనబాక లక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు....

ఒబామా మా ఊరికి రా : మన్మోహన్‌

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన బరాక్‌ ఒబామాను భారత్‌లో పర్యటించాల్సిందిగాఆహ్వానించారు. ఒబామాకు ఫోన్‌లో అభినందనలు తెలిపిన మన్మోహన్‌ సింగ్‌ ఆయన్ని భారత్‌కు రావాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో...

కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదు : మోత్కుపల్లి

టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై విరుచుకుపడ్డారు. నరసిహావతారమే కాదు...  ఎన్ని అవతారాలు ఎత్తినా కేసీఆర్ ను ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు తన పబ్బం గడుపుకోవడానికి వంద సీట్లు, 17 ఎంపీలు...

కాంగ్రెస్‌ నేతలపై కేసులు నమోదు చేయాలి : రాఘవులు

వామపక్షాలు పెద్ద ఎత్తున విద్యుత్‌ భారాలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు శుక్రవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ... ఉద్యమ కారులు, ప్రజల...

Latest News