రష్యా బయలుదేరిన చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రష్యా పర్యటనకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి విమానాశ్రయంలో ఆయన రష్యా విమానం ఎక్కుతారు. తన...
కెసీఆర్ కు విద్యార్థుల సెగ
నల్గొండ జిల్లా చిట్యాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని సంఘటన ఎదురైంది. చిట్యాలలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ విద్యార్థులు సీఎం కాన్వాయ్ ను...
జగన్ పార్టీకి ‘సుప్రీం’ షాక్
తమ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. తమ పార్టీ టికెట్ పై గెలిచి, ఆపై తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన...
దొంగలముఠాను పట్టుకున్న స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలప దొంగలను స్వయంగా పట్టుకున్నారు. వివారాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం - నరసరావుపేట మార్గంలో భారీ వృక్షాలు నరికివేశారు దుండగులు. ఈ రోజు గుంటూరు...
అమరావతిలో స్థలం కోరిన గవర్నర్
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనాలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.....
ప్రియాంకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్
ఇప్పుడు కాంగ్రెస్ ఆశలు ప్రియాంక గాంధీ పై వున్నాయి. ప్రస్తుతం గొడ్డుకాలం ఎదురుకుంటున్న కాంగ్రెస్ లో మళ్ళీ పునర్ వైభవం నింపే సత్తా ప్రియాంకకూ వుందని నమ్ముతున్నారు కొందరు కాంగీయులు. ఇందులో భాగంగా...
మోడీ మార్క్: సస్పెండైన నేతకు మంత్రి పదవి
వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని మోడీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేశారని స్పష్టమైయింది. దీనికి అతి పెద్ద ఉదాహారణ అనుప్రియ సింగ్ పటేల్. ఉత్తరప్రదేశ్లోని బిజెపి...
మోడీని కాపీ కొడుతున్న కేజ్రీవాల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీని, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాపీ కొడుతున్నారని విమర్షించారు కొందరు బిజెపి నేతలు. మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వివిధ అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘మన్...
మోడీ జట్టులోకి ఎవరెవరు వచ్చారంటే
కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ముగిసింది. కొత్తగా మొత్తం 19 మందిని మోడీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో మం కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం...
రోజాకు సుప్రీం కోర్టు ఆదేశాలు
వైకాపా నేత రోజాను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సుప్రీంకోర్టు వరకూ అవసరం లేదని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్...